ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించాలి: సీపీఎం

50பார்த்தது
ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించాలి: సీపీఎం
భద్రాచలం పట్టణాన్ని ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. భద్రాచలంలో సీపీఎం శాఖా మహాసభలు ఘనంగా ప్రారంభించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. తక్షణమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. గోదావరి వరద కరకట్టను గుండాల సరిహద్దుల వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி