గణనాధుని దర్శించుకున్న మంత్రి

79பார்த்தது
గణనాధుని దర్శించుకున్న మంత్రి
ములకలపల్లి మండల కేంద్రంలో కొలువు దీరిన గణనాధుని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం దర్శించుకున్నారు. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేష్ మహారాజ్ ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, జిల్లా నాయకులు బత్తుల అంజి, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி