రేషన్ బియ్యం పట్టివేత

71பார்த்தது
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎస్సై పోగుల సురేశ్ గురువారం పట్టుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలోని ఓ రేషన్ డీలర్ వద్ద అక్రమంగా తొమ్మిది క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు పక్క సమాచారంతో వెళ్లి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. రేషన్ బియ్యం సివిల్ సప్లై అధికారులకు అందజేసినట్లు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி