నిధులు మంజూరుపై మంత్రికి ఎమ్మెల్యే వినతి

67பார்த்தது
నిధులు మంజూరుపై మంత్రికి ఎమ్మెల్యే వినతి
అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో రోడ్లు పలు భవనాలు ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని మంత్రికి ఎమ్మెల్యే విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా కేటాయిస్తామన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி