సీతారామ' పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

66பார்த்தது
ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజె క్టు పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி