ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం

62பார்த்தது
రాబోయే గణేష్ చవితి పండుగ, మీలాదున్నబి దృష్ట్యా కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శంకరయ్య మాట్లాడుతూ.. పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని మతాల వారు శాంతియుత వాతావరణంలో సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సుధాకర్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி