సైబర్ నేరగాళ్ళ ట్రాప్ లో ఈస్గాం బెంగాలీలు

53பார்த்தது
సైబర్ నేరగాళ్ళ ట్రాప్ లో ఈస్గాం బెంగాలీలు
కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాంలోని బెంగాలీ క్యాంపులో సైబర్ నేరగాళ్లు ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి. వారికి ఫోన్లు చేసి తాము పోలీసులమని, డ్రగ్స్ కేసులలో మీ పిల్లలు దొరికారని, మీడియా వాళ్ళకు ఫోటోలు పంపించకుండా ఊండేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. భయపడిన తల్లిదండ్రులు వారడిగిన డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయమై ఈస్గాం ఎస్ఐ రమన్ కుమార్ ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

தொடர்புடைய செய்தி