సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పి

1552பார்த்தது
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పి
కొమురంభీం జిల్లా ఎస్పి కె సురేష్ కుమార్ గురువారం సిర్పూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల, సమస్యాత్మక జిల్లా పరిషత్ పాఠశాల పొలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రజాస్వామ్య బద్ధంగా వినియోగించుకొని మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో తమ పాత్ర పోషించాలని అన్నారు. కాగజ్నగర్ డిఎస్పి కరుణాకర్, కౌటాల సిఐ సాధిక్ పాషా, ఎస్ఐ రమేష్ సిబ్బంది ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி