కొవ్వొత్తులతో బీజేపి మహిళా మోర్చా భారీ ర్యాలీ

73பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలో కొమురంభీం జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళ నాయకుల చేతిలో క్యాండిల్ వెలిగించి నోటికి నల్ల గుడ్డ కట్టుకొని పట్టణంలోని ప్రధాన దారుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி