ఆర్టీసీకి నిధులు కేటాయించి ప్రభుత్వంలో విలీనం చేయాలి

71பார்த்தது
ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు కేటాయించాలని అలాగే ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి గేట్ ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி