గంగమ్మ తల్లి వద్దకు చేరిన వినాయకుడు

60பார்த்தது
గంగమ్మ తల్లి వద్దకు చేరిన వినాయకుడు
ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామం పదో వార్డులో కమిటీ కుర్రాళ్ళు వినాయకుని పెట్టడం జరిగింది. ఈ తొమ్మిది రోజులు వినాయకుడికి ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా ప్రతిరోజు పూజలు నిర్వహించి 9వ రోజు అయిన సోమవారం పెళ్ళికొడుకుని తయారుచేసి పూలమాల వేసి డీజేలు పెట్టి డాన్సులు వేసి మేళంతో తన తల్లి అయిన గంగమ్మ తల్లి వద్దకు చేర్చారు.

தொடர்புடைய செய்தி