వైరాలో మట్టి వినాయకుడి శోభాయాత్ర

85பார்த்தது
వైరాలో మట్టి వినాయకుడి శోభాయాత్ర
వైరాలో వాసవి యూత్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 9 అడుగుల మట్టి గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడు నేటితో 11 రోజులు పూర్తి చేసుకున్నాడని కమిటీ సభ్యులు తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు కోలాట నృత్యాలు, కర్ణాటక డోలు డప్పు వాయిద్యాలతో శోభాయాత్ర నిర్వహించి వినాయకుడిని నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி