అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన సీఐ తిరుపతిరెడ్డి

50பார்த்தது
అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన సీఐ తిరుపతిరెడ్డి
ఖమ్మం జిల్లా, సింగరేణి మండల పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు వాడలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయగా సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై రాజారామ్ ఆదివారం ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు వారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంజుల, జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టోనీ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி