సీతారామ ప్రాజెక్టులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

70பார்த்தது
సీతారామ ప్రాజెక్టులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామ సమీపంలో గల సీతారామ ప్రాజెక్టులో పడి జితేంద్ర సాయి (4వ తరగతి), శశాంక్ (3వ తరగతి) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

தொடர்புடைய செய்தி