రేపు ప్రజాపాలన దినోత్సవం: తహశీల్దార్

78பார்த்தது
రేపు ప్రజాపాలన దినోత్సవం: తహశీల్దార్
సెప్టెంబర్ 17న కల్లూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం జరపనున్నట్లు కల్లూరు తహసీల్దార్ పులి సాంబశివుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేయనున్నట్లు చెప్పారు. ఉద్యోగులు సకాలంలో హాజరుకావాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி