మంత్రి సీతక్కకు సత్తుపల్లి ఎమ్మెల్యే వినతి

81பார்த்தது
మంత్రి సీతక్కకు సత్తుపల్లి ఎమ్మెల్యే వినతి
రాష్ట్ర మంత్రి సీతక్కను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సీఆర్ఆర్ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி