టీపీసీసీ అద్యక్షుడిని కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే

58பார்த்தது
టీపీసీసీ అద్యక్షుడిని కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి సోమవారం టీపిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పిసిసి చీఫ్ పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி