కేటీఆర్ ను కలిసిన ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

55பார்த்தது
కేటీఆర్ ను కలిసిన ఎంపీ, మాజీ ఎమ్మెల్యే
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి నియామకం అయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను కేటీఆర్ కు వారు వివరించారు.

தொடர்புடைய செய்தி