సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

64பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி