ఎస్సీ కాలనీలో కూలిన ఇంటిగోడ

82பார்த்தது
ఎస్సీ కాలనీలో కూలిన ఇంటిగోడ
సత్తుపల్లి మండలం కిష్టారం ఎస్సీ కాలనీలోని మునగాల రాములు ఇంటి గోడలు కూలిపోయాయి. సమీపంలోని సింగరేణి గనుల్లో పేలుళ్లతో ఆయన ఇంటి గోడలు కొన్నాళ్ల క్రితం బీటలు బారాయి. ఇప్పుడు వర్షాలతో మరింత దెబ్బతిని కూలిపోగా కుటుంబీకులు బయట ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఇకనైనా సింగరేణి యాజమాన్యం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி