అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా ఇరువురికి గాయాలు

1554பார்த்தது
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణ జిల్లా బందర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి బోల్తా పడింది. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక గ్రామ సమీపంలో బుధ వారం బోల్తా పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలు కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న 108 వాహనం ఆపి వారికి ప్రథమ చికిత్స అందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

தொடர்புடைய செய்தி