15 అడుగుల కొండచిలువ హతం

68பார்த்தது
నేలకొండపల్లి మండలంలోని మోటాపురంలో భారీ కొండ చిలువను రైతులు శుక్రవారం హతం చేశారు. మోటాపురంలో రైతు భూక్యా వెంకట్రాములు తన పత్తి పొలంలో పని చేస్తుండగా కొండచిలువ కనిపించింది. దీంతో ఆయన కేకలు వేయగా చుట్టుపక్కల రైతుల చేరుకుని చంపేశారు. దాదాపు 15 అడుగులు పొడవు, 40 కేజీల బరుతో కొండచిలువ ఉందని వారు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி