

మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు వార్డులలో గల ఖాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగి అవి దోమలకు, పందులకు ఆవాసంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు శుక్రవారం వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.