రాత్రిపూట మహిళకు మెసేజ్‌లు.. ముంబై కోర్టు కీలక తీర్పు

62பார்த்தது
రాత్రిపూట మహిళకు మెసేజ్‌లు.. ముంబై కోర్టు కీలక తీర్పు
పరిచయం ఉన్న మహిళలకు అయినా.. రాత్రిపూట మెసేజ్‌లు చేస్తే అసభ్యత కిందకే వస్తోందని ముంబై సెషన్స్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. “మీరు స్లిమ్‌గా ఉన్నారు. స్మార్ట్‌గా ఉన్నారు. మీకు పెళ్లైందా?” అంటూ మెసేజ్‌లు చేసిన ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు మూడ్నేళ్ల శిక్షను సమర్థిస్తూ సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదని, ఈ చర్య అశ్లీలత కిందకే వస్తుందని తెలిపింది.

தொடர்புடைய செய்தி