ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని బంజారా కాలనీ నందు రెండు ప్రాంతాలలో గురువారం మిషన్ భగీరథ పైపులైను లీకు కావడంతో నీరంత రోడ్లపై వృధాగా పోతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.