నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనాలు నిర్వహించాలి: సీఐ

75பார்த்தது
నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనాలు నిర్వహించాలి: సీఐ
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమాలకు ఆదివారం ముఖ్యఅతిథిగా మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారి నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி