పోలీస్ నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనాలు చేసుకోవాలి: ఎస్సై

50பார்த்தது
పోలీస్ నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనాలు చేసుకోవాలి: ఎస్సై
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన కార్యక్రమాలకు ఆదివారం మధిర టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కమిటీ సభ్యులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసు నియమ నిబంధలు పాటిస్తూ సంతోషకర వాతావరణంలో వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி