ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య

83பார்த்தது
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ చింతకాని మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో నియంత పాలన నడుస్తుందని, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వెళ్లిన హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల పాశవిక తీరును తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని, వైఖరి మారాలన్నారు.

தொடர்புடைய செய்தி