మధిరలో యథేచ్చగా అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా

50பார்த்தது
మధిరలో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఓ నాయకుడు దందా నడిపించాడని, ప్రభుత్వం మారాక అతనే పార్టీ మారి ఇసుక దందా చేస్తున్నాడన్నారు. కోట్ల రూపాయల విలువైన ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி