మార్క్సిస్టు ఉన్నత శిఖరం సీతారాం ఏచూరి: సిపిఎం

72பார்த்தது
మార్క్సిస్టు ఉన్నత శిఖరం సీతారాం ఏచూరి: సిపిఎం
మధిర మండల కేంద్రంలోని బోడేపుడి భవన్ నందు శుక్రవారం సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ తేలపోలు రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నరసింహారావు మాట్లాడుతూ. నిరంతరం పేదలు కార్మిక వర్గం గురించి ఆలోచిస్తూ వర్గ పోరాటాల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు.

தொடர்புடைய செய்தி