మధిర ఆర్టీసీ డిపోలో డిమాండ్స్ డే

64பார்த்தது
మధిర ఆర్టీసీ డిపోలో డిమాండ్స్ డే
టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు మధిర డిపోలో డిమాండ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు, శ్రీను మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు ఇచ్చి 3వేల బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి నెలకు రూ. 430 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி