రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

66பார்த்தது
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన సందర్భంగా బీజేపీ యువ మోర్చా నాయకులు స్వర్ణకర్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం, గర్భిణీ మహిళల కోసం శుక్రవారం మధిర పట్టణ కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహచర నాయకులతో కలిపి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు.

தொடர்புடைய செய்தி