మధిరలో భారీ డీజే లతో భయపడుతున్న ప్రజలు

61பார்த்தது
మధిరలో భారీ డీజే లతో భయపడుతున్న ప్రజలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలలో స్థానిక కమిటీ సభ్యులు భారీ ఎత్తున డీజీలను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలోని వృద్ధులు, పెద్దలు, మహిళలు భయపడుతున్నట్లు వాపోతున్నారు. వాస్తవానికి వినాయక నిమజ్జనాలలో డీజీలు నిషేధం అని తెలిపి ఇప్పుడు పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி