తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

56பார்த்தது
తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ముదిగొండ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శనివారం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి తహశీల్దార్ సునీత ఎల్జిబెత్ ను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి స్లాట్లు, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉండకుండా చూడాలని, ఓటర్ ఐడిలు మార్పులు, చేర్పులు, కొత్త ఓటు నమోదును 25వ తారీఖు లోపు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி