మధిర శాసన సభ్యునికి లభించిన అరుదైన గౌరవం

77பார்த்தது
మధిర శాసన సభ్యునికి లభించిన అరుదైన గౌరవం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో గల మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా నిర్వాహకుల నుంచి ఆదివారం ఆహ్వానం అందింది.

தொடர்புடைய செய்தி