వేములవాడ రాజన్న ఆలయ ఇంచార్జీ ఈవోగా వినోద్ రెడ్డి

81பார்த்தது
వేములవాడ రాజన్న ఆలయ ఇంచార్జీ ఈవోగా వినోద్ రెడ్డి
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఇన్చార్జి ఈవోగా వినోద్ రెడ్డిని నియమిస్తూ. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయ ఈవోగా నిర్వహిస్తున్న వినోద్ రెడ్డికి ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలు ఇచ్చారు. సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி