గిరిజన లంబాడి సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానమివ్వాలి

60பார்த்தது
గిరిజన లంబాడి సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానమివ్వాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, గ్రామంలో లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 9నెలలు గడుస్తున్న ఇంతవరకు లంబాడి సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వెంటనే గిరిజన లంబాడి సామాజిక వర్గాల చెందిన వారికి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி