అన్ని తహశీల్దార్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు

70பார்த்தது
అన్ని తహశీల్దార్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్  కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆయా మండలాల్లోని గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కింద పైన పేర్కొన్న కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி