వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్ల పరిస్థితి

55பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్డు గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మున్సిపల్ సంబంధిత అధికారులు వార్డులో తిరుగుతూ బ్లీచింగ్ కూడా చల్లడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ సంబంధిత అధికారులు వార్డులను శుభ్రం చేసి రోడ్లకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி