జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని వినతి

68பார்த்தது
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ ఎలాంటి టికెట్ రాయితీ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సు సర్వీసులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయు) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దాసరి దేవేందర్ వినతి పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி