ప్రజలు అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దు: ఎఫ్ఆర్వో

57பார்த்தது
ప్రజలు అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దు: ఎఫ్ఆర్వో
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసునగర్ గ్రామ శివారులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సింహం సంచరిస్తున్నట్లు ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై అటవీశాఖ అధికారిని కల్పన దేవిని వివరణ కోరగా ఈ వీడియో ఇక్కడిది కాదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దని మంగళవారం ఒక ప్రకటన చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி