జోరుగా మట్టి వినాయక ప్రతిమల అమ్మకాలు

80பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ ప్రాంతంలో మట్టి వినాయక ప్రతిమలు జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. శనివారం వినాయక చవితి నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పూజకు సంబంధించిన పత్రి సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி