రుద్రంగి గ్రామానికి చెందిన అన్నవేని స్వామి (32) అనే యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. గత కొంత కాలంగా స్వామి అనారోగ్యం బారిన పడడంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆరోగ్యంఈ బాగుకపోవడంతో 2రోజుల క్రితం గల్ఫ్ నుండి నేరుగా కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తొంది.