వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై ప్రయాణాలు చేయవద్దు: కలెక్టర్

58பார்த்தது
వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై ప్రయాణాలు చేయవద్దు: కలెక్టర్
వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై ప్రయాణికులు రాకపోకలు సాగించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఆదివారం కోనరావుపేట మండలం నిమ్మపల్లి నుండి మరిమడ్ల అలాగే నిజామాబాద్ నుండి మామిడిపెల్లి, చందుర్తి మండలం మూడపల్లి, మల్యాల గ్రామాల్లో రహదారుల మీద ప్రవహిస్తున్న వాగులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

தொடர்புடைய செய்தி