రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొర్ల కాపరి మృతి

73பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొర్ల కాపరి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో గొర్ల కాపరి నాగుల దేవయ్య (66) మృతి చెందారు. ప్రతి రోజు లాగే గోర్లు మేపడానికి గుట్టకు వెళ్ళాడు. కొంచం ఛాతిలో నొప్పి వస్తుందని కొడుకు లచ్చయ్యకు చెప్పాడు. ఇలా చెప్పిన కొన్ని నిమిషాల్లో నాగుల దేవయ్య మృతి చెందారు. నాగుల దేవయ్యకు ఐదుగురు కుమారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி