జర్నలిస్ట్ హెల్త్ కమిటీ సభ్యులుగా దండి సంతోష్ కుమార్

54பார்த்தது
జర్నలిస్ట్ హెల్త్ కమిటీ సభ్యులుగా దండి సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి అనుబంధ కమిటీ అయిన రాష్ట్ర జర్నలిస్ట్ హెల్త్ కమిటీ సభ్యునిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ నియామకం అయ్యారు. సోమవారం హైదరాబాద్ లోని ఐజేయూ రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ దండి సంతోష్ కుమార్ పేరును ప్రతిపాదించగా కార్యవర్గ సమావేశం ఆమోదించింది.

தொடர்புடைய செய்தி