వేములవాడలో నిరసన తెలిపిన సిపిఐ నేతలు

62பார்த்தது
వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి పైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిఏస్టి పేరుతో విచ్చలవిడి రేట్లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, కార్మికులు, నిరుపేదలకు పెరిగిన ధరలు పెను భారమవుతున్నాయని, వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని కోరారు.

தொடர்புடைய செய்தி