వేములవాడలో కార్మికుల ఆవేదన

73பார்த்தது
వేములవాడలో కార్మికుల ఆవేదన
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బుధవారం భవన నిర్మాణ కార్మికుల ఇసుక లేక పని దొరకడం లేదని కార్మికులు ఆవేదం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి కడారి రాములు మాట్లాడుతూ ఇసుక లేకపోవడంతో కార్మికులకు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఎన్నో ధర్నాలు చేసి ఎమ్మార్వోలకు వినతి పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி