మంత్రి తుమ్మలను కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

78பார்த்தது
మంత్రి తుమ్మలను కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్
సిరిసిల్ల కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి కలిశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ కేకే మహేందర్, వ్యవసాయం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరేళ్ల నరసింగ్, డైరెక్టర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాముని వనిత నలిని కాంత్ తదితురులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி