అధికారులకు, సిబ్బందికి అండగా ఉంటాం: సీపీ

74பார்த்தது
అధికారులకు, సిబ్బందికి అండగా ఉంటాం: సీపీ
అధికారులకు, సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీపీ ఎం. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రామగుండం కమీషనరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లను సీపీ శ్రీనివాస్ శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి. రాజు, ఏసీపీలు రాఘవేంద్ర రావు, నరసింహులు, ప్రతాప్, సురేంద్ర పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி